ఇప్పటివరకు ఏ దేశమూ కూడా రోదసిలో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటుచేయలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా దీనిని ఆవిష్కరించబోతున్నది. ఏఐ (కృత్రిమ మేథస్సు)తో పనిచేసే 12 శాటిలైట్స్ను రోదసిలోకి పంపి.. ఈ శాటిలైట్స్
ప్రపంచ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ (చాట్ జీపీటీ సృష్టికర్త) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో భారీ ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి.