పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఇంధన ధరల సెగ మన దేశ వైమానిక రంగానికి కూడా సోకింది. ఇటీవల విమాన ఇంధన ధరలు పెరిగిపోవడంతో వస్తున్న నష్టాలు, తక్కువ డిమాండ్ తదితర కారణాలతో దేశీయ మార్గాల్లోని విమాన సర్వీ�
flight number 171 | ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్లైట్ నంబర్ 171కు వీడ్కోలు పలకనున్నది. విమాన ప్రమాదం మృతులకు నివాళిగా ఫ్లైట్ నంబర్ 171ను ఉపసంహరించుకున్నది. జూన్ 17 నుంచి ఇది అమలులోకి రానున్నది.