Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండేను కోరతానని ఆయన పేర్కొన్నారు. అహిల్య�