Acid Thrown On School Girl | ఒక బాలిక స్కూల్ ముగిసిన తర్వాత నడుస్తూ ఇంటికి వెళ్తున్నది. గుర్తు తెలియని వ్యక్తి ఆమె ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ సంఘ�
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండేను కోరతానని ఆయన పేర్కొన్నారు. అహిల్య�