హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్లోని 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెల�
అడవుల్లో తప్ప ఇంతటి జీవవైవిధ్యం బయ ట ఎక్కడా కనిపించదు. కానీ, హైదరాబాద్లోనూ ఇవన్నీ కలగలిసి ఉన్న కేంద్రం ఒకటి ఉన్నదని తెలిస్తే మాత్రం ఆశ్చర్యం అనిపించకమానదు.
అటవీ వ్యవసాయంపై సంయుక్తంగా విస్తృత పరిశోధనలు చేపట్టాలని వ్యవసాయ, అటవీ విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. ఈ మేరకు అటవీ వ్యవసాయం, జీవవైవిధ్య సంరక్షణపై కలిసి పనిచేసేందుకు దూలపల్లిలోని అటవీ, సహజ వనరుల నిర్వహణ �