పంటల వివరాలను ఏఈవోల ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో పంటలను పరిశీలించి రైతులకు సూచన
జిల్లాలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షాధార పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలు సాగు చేసిన పొలాల నుంచి మురుగు నీటిని తొలగించాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోప