హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైకోర్టును నగరానికి దూరంగా ఉన్న ప్రేమావతి పేటకు (వ్యవసాయ వర్సిటీకి) తరలించడం అన్యాయమని రాష్ట్రంలోని పలు బార్ అసోసియేషన్లు, న్యాయవాద సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజేందర్నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం నిరసన త�
వ్యవసాయ వర్శిటీ భూముల వ్యవహారంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటనపై పోలీసులు స్పందించారు. విద్యార్థినిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనలో సంబందిత సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు విచారణ జరుపుతా�