Jadcherla | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్య క్రమంలో భాగంగా వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైత
Shabad | రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్రెడ్డి, శీరిషా అన్నారు.
కరోనా ప్రభావం తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ పెరిగింది. శుభ్రతతోపాటు ఆహారం విషయంలో పోషకాలు అధికంగా ఉన్న వాటిని తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.