రైతుబంధు పథకం ద్వారా నగదు జమ ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం వరకు ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు 11వ విడుత డబ్బులను జమ చేశారు. వరంగల్ జిల్లాలో 59,249 మందికి రూ.17.26 కోట్లు.. హనుమకొండ జిల్లాలో 55,712 మంది రైతు�
అన్నదాతను అదునుకు ఆదుకొనే ‘రైతుబంధు’వు వచ్చేసింది. వానకాలం సీజన్కు గాను పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా తొలిరోజు ఉమ్మడి వరంగల్లో ఎకరం విస్తీర్ణం ఉన్న రూ.2.74లక్షల మంది బ్యాంకు ఖాత�