పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు, అడవి వనరుపై ఆధారపడేవారు, అటవీశాఖ వారి అజమాయిషీ, మధ్య దళారుల చేతుల్లో మోసపోతూ పేదరికంలో మగ్గుతూ, నాగరిక సమాజానికి దూరంగా, విద్యకు దూరంగా ఉంటూ వస్తున్నవారు గిరిజనులు, బ�
Leopard | నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో చిరుత హల్ చల్ చేసింది. మోమినాపూర్ గ్రామానికి చెందిన గూళ్ల హనుమంతు తన వ్యవసాయ పొలం దగ్గర మంగళ వారం రాత్రి దూడను కట్టి ఇంటికి వచ్చాడు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 12.55 గంటలకు కుమ్రంభీం ఆసిఫాబ