యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రవేశపెట్టిన వ్యవసాయ పాలసీలపై రైతులు గళమెత్తారు. తమకు చేటుచేసే ఈ విధానాలు వద్దనే వద్దంటూ ఈయూకు చెందిన 10 దేశాల రైతులు ఆందోళనలో భాగస్వాములయ్యారు.
వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నస్రుల్లాబాద్లో విత్తన శుద్ధికర్మాగారం ప్రారంభం బీర్కూర్, మే 4 : దేశంలో రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అ