ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే �
ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి విద్యుత్ మోటర్ల ద్వారా సాగు చేసుంటున్న రైతులకు అధికారులు మంగళవారం నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేస్తున్న నే�
రాష్ట్రంలోని వ్యవసాయ మోటర్లకు జియో ట్యాగింగ్ చేయడం మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ, సబ్ ఇంజినీర్లతోపాటు లైన్మెన్, జూనియర్ లైన్మెన్ స్థాయి ఉద్యోగులందరూ ఇందులో పాల్గొనాల