ప్రభుత్వం నుండి మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకువాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నుండి రూ.1.16 కోట్లతో..
ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంతో పంటల సాగు తీరు క్రమంగా మారుతోంది. కూలీల కొరత పెరుగుతున్నందున నవీన యంత్రాల కొనుగోలుకు, వినియోగానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు.