ఇల్లెందులో కోల్డ్స్టోరేజ్.. ఈ మాట వినగానే తెగ సంబురపడేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ రైతులే. వాణిజ్య పంటలు అధికంగా పండిస్తున్న ఈ ప్రాంతంలో కోల్డ్స్టోరేజ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోత
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషిచేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని నూతనంగా నిర్మించే 150 పడకల దవాఖాన, హుస్నాబాద
వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది.