ఎన్నికల ముందు క్రాప్లోన్ తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామని, ఎవరైనా తీసుకోని వారు ఉంటే వెంటనే వెళ్లి తీసుకోవాలని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత కొర్రీలు పెడుతున్నద
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఇందుకు ఉదాహరణగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) �
వరంగల్ జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రైతు రుణమాఫీని అమల్లోకి రావడంతో పలువురు కార్యదర్శులు, సిబ్బంది అవినీతి వెలుగులోకి వస్తున్నద
ఉమ్మడి గండీడ్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అనేక మంది రైతులు రుణాలు పొందారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన రూ.రెండు లక్షల రుణమాఫీలో రెండు విడుతల్లో రుణమాఫీ అయిన రైతుల నుంచి వడ్డీ పేరుతో వేలాద�
సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మైలారం గంగారెడ్డి, వైస్చైర్మన్ అయిత ప్రకాశ్పై డైరెక్టర్ల తీర్మానం మేరకు శుక్రవారం అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి చైర్