అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన నూతన శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్'ను రాత్రివేళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం దీన్ని ప్రయోగించింది. భారత రక్షణ �
Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష సక్సెస్ అయ్యింది. ఒడిశా తీరంలో ఈ పరీక్షను చేపట్టారు. తొలిసారి రాత్రి పూట ఈ పరీక్షను నిర్వహించారు. క్షిపణి విజయవంతమైన నేపథ్యంలో రక్షణ మంత్రి డీఆర్డీవోకు
Agni Prime Ballistic Missile:అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు. ఇవాళ ఉదయం 9.45 నిమిషాలకు ఆ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అధ�