దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండోరోజు గురువారం భక్తులు భారీగా తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము �
కాజీపేట దర్గా ఉర్సు షురువైంది. పీఠాధిపతి ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో జరిగే సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండడంతో దర్గా పరిసర ప్రాంతాలన్నీ బుధవారం సాయంత్రం ను�