రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలా సహకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, ఆదానీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎంను కలుసుకొని చర్చలు జరిప�
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ విడిభాగాల తయారీలో డీఆర్డీవోతో భాగస్వామ్యం కలిగివున్న ఎస్కేఎం టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్లోని ఆదిభట్లలోని ఏరోస్పేస్ పార్క్లో శనివారం నూతన అత్యాధునిక కేంద్రాన్ని ప్రా�