విద్యుత్ శాఖ నిడమనూరు మండల ఏఈ గా సి.హెచ్ కృష్ణా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఏఈ శరత్ ను ఎస్ఈ కార్యాలయానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కాగా వేములపల్లి మండల ఏఈ గా బాధ్యతలు నిర�
మండలంలోని చేగూ రు గ్రామంలో ఎనిమిది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతివనాన్ని గురువారం కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో.. వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్య�