Tejashwi Yadav | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) నవ్వులు పూయించారు. మీడియా సమావేశంలో రాజకీయాలపై చర్చను పెళ్లిపైకి మళ్లించారు.
India advises citizens | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ను తాత్కాలికంగా వీడాలని భారత పౌరులు, విద్యార్థులకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు అధికారికం�