అయోధ్య ఆలయ నిర్మాణం నిజమైన లౌకిక వాదానికి చిహ్నమని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అన్నారు. అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో తాను రథయాత్ర చేపట్టానన్నారు.
BJP | బీజేపీదంతా గత వైభవమేనా? విలువల కోసం వాజపేయి, అద్వానీ వంటి నేతలు చేసిన త్యాగాలకు ఇప్పుడు విలువ లేకుండా పోయిందా? అధికారమే పరమావధిగా ఎంతకైనా దిగజారే నేతల చేతుల్లో కమలం కమిలిపోతోందా?
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా
పాతికేళ్ల క్రితం ప్రధాని, హోం మంత్రులుగా ఉన్న వాజ్పేయి, అద్వానీలు తెలంగాణ చరిత్రలో కమ్యూనిస్టుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు.
మౌలిక సదుపాయాల్లో అద్భుతాలు చేయవచ్చు కానీ సకాలంలో స్పందించని కేంద్ర సర్కారు అదే ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది వాజపేయి, అద్వానీ, దీన్దయాళ్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సొంత పార్ట�
‘నేను మీ రాష్ర్టానికి వస్తే ముఖ్యమంత్రి రాలేదు.. ఎందుకో మీకు తెలుసా? మూఢనమ్మకం. ఔను నిజం. మూఢ నమ్మకమే.. నా ముఖం చూస్తే ఏలిన నాటి శని పట్టుకుంటుందని దేశమంతటా మూఢ నమ్మకం. అందుకే బెంగాల్ వెళ్తే దీదీ, హైదరాబాద్