వ్యభిచారం చేయాలని బెదిరించిన వారిపై హసన్పర్తి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన యువతి(22) హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నది. ఈ నెల 10న ఉదయం 11
వ్యభిచారాన్ని నేరంగా పరిగణించాలని భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైనదని, దానిని తప్పనిసరిగా