నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�
కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దొండి సునీత(42) తన కుమారుడు బాల్ రెడ్డితో కలిసి కూకట్పల్లి ఇంద్రహీల్స్లో నివాసం ఉంటున్నది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్పల్లిలో కల్తీ కల్లుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గీత పనివారాల సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.