కేంద్రంలోని బీజేపీ ఎనిమిదిన్నరేండ్ల పాలనలో ధరలు పెంచుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ గద్దలకు అప్పగిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల నోట్లో మట్టి కొట్టింది.
వంద మంది పిల్లలను దత్తత తీసుకొని ఓ పోలీస్ అధికారి గొప్ప మనసు చాటుకొన్నారు. గుజరాత్లోని సౌరాష్ట్రకు చెందిన ఎస్సై హరేశ్బాయ్ ఎల్ జబలియా సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు.
ముంబై: ఒక మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస�
మూడు రంగుల్లో ఉన్న జెండాకు కాంగ్రెస్ పార్టీ 1921 లో సరిగ్గా ఇదే రోజు అధికారిక గుర్తింపునిచ్చింది. స్వాతంత్ర్య వచ్చిన అనంతరం కొన్ని మార్పులతో ఇదే జెండానే భారతదేశ త్రివర్ణ పతాకంగా గుర్తించారు