హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. హైడ్రా చర్యల్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాల మహానా డు నాయకులు గురువారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో సెల్టవర్ ఎక్కి రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు.
ఇందూరు బిడ్డ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్కు ఎమ్మెల్సీ యోగం దక్కనున్నది. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. మరోవైప�
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడిన వీరికి అధిష్ఠానం ఇచ్చిన హామీ మ