మెదక్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాల మహానా డు నాయకులు గురువారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో సెల్టవర్ ఎక్కి రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు.
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పడంతో కిందికి దిగారు.