TPTF | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సర్దుబాటు పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని ఒక పక్క ఆదేశిస్తూ ప్రస్తుతం ఉన్న సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం కాదని స్టేట్ టీచర్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా శాఖ అధ్యక్ష ప్రధ
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీచేసిన జీవో 81 అమలుపై హైకోర్టు స్టే విధించింది.