బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్యదైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పీఎం దర్తీ ఆలా జాతీయ
ఆదివాసుల హక్కుల కోసం అ లు పెరగని పోరాటం చేసిన యోధుడు కుమ్రం భీం అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని తుమ్డిహట్టిలో ఆదివారం కుమ్రం భీం విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.
ఆదివాసీ హక్కుల కోసం పోరాడి, ఆదివాసులకే అటవీ హక్కులు చెందాలని జీవిత లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి బియ్యాల జనార్దన్రావు. వారి భూములు గిరిజనేతరుల సాగులో ఉండటాన్నిచూసి బియ్యాల చలించిపోయిన మానవతా వాది. 1/70 చట్ట