ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా, చూడగానే కొత్త అనుభూతి కలిగే విధంగా గిరిజన మ్యూజియంను తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం పను�
వచ్చే ఫిబ్రవరి 12 నుంచి మినీ మేడారం జాతర నిర్వహించనున్నట్టు పూజారు ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. పూజారుల సం ఘం ఆధ్వర్యంలో సమ్మక్క, సారల మ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులు అమ్మవార్ల