విశ్వంత్, అనురూప్, విస్మయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నమో’. ఆదిత్య రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనేత క్రియేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై ఏ.ప్రశాంత్ నిర్మించారు.
కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన కుటుంబం అది. వారే దివంగత సీఎం మర్రి చెన్నారెడ్డి వారసుడు మర్రి శశిధర్రెడ్డి, ఈయన కుమారుడు ఆదిత్యరెడ్డి. ఈ తండ్రీకొడుకులు ఇద్దరు స�
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుటుంబంలో చిచ్చు రేగిందా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకు మర్రి శశిధర్రెడ్డి, మనువడు ఆదిత్యారెడ్డి ఒకే నియోజకవర్గం నుంచి తలపడేందుకు సిద్ధమవుతున్నారా?