Ootkur | వలసల జిల్లాగా పేరుగాంచిన నారాయణపేట జిల్లా నుంచి విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని బీజ్వారం అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు
Athletes | ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని బిజ్వారం అంబత్రయ క్షేత్రం శక్తిపీఠం వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు.
Aditya Parashri Swamiji | నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలోని అంబత్రయ క్షేత్రం శక్తిపీఠం మైదానంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల షూటింగ్ బాల్ పోటీలను స్వామిజీ ప్రారంభించారు.