ఎదులాపురం, ఏప్రిల్ 10 : ఆదిలాబాద్ జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. కక్షిదారులు ఉదయం 10 గంటలకే బారులుతీరారు. మాస్కు ధరించినవారికే కోర్టులోకి అనుమతించారు. చా�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియసత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలుటీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలుపీహెచ్సీల వారీగా లక్ష్యాలు n ప్రతి రోజూ 100 మందికి..నిబంధనలు కఠినతరం చేస�
ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది వివరాలు సేకరించాలినెలకు రూ. 2వేలు, 25 కిలోల బియ్యం పంపిణీమంత్రులు సబితా రెడ్డి, గంగులవీడియో కాన్ఫరెన్స్లో ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశంఎదులాపురం/నిర్మల్ టౌన్, ఏప్రిల్
ఎమ్మెల్యేలు జోగు రామన్న,రాథోడ్ బాపురావ్ఆదిలాబాద్లో రాంజీగోండ్ వర్ధంతి సభకు హాజరుఎదులాపురం, ఏప్రిల్9 : దేశ స్వాతంత్య్ర ం కోసం పోరాడి అమరులైన మహనీయుల ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆద
అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజలింగుఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 9 : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) రాజలింగు అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మం
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశంఎదులాపురం, ఏప్రిల్ 9 : కరోనా వ్యాప్తి ని అ రికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదిలాబాద్ అద
సారంగాపూర్లో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభంరైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డిసారంగాపూర్, ఏప్రిల్ 9: రైతుల అభ్యున్న తే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రైతు బంధు సమితి జిల్లా �
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 9 : కొవిడ్ వైరస్ను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పం�
ఎమ్మెల్యే దివాకర్రావుగూడెంలో యూపీహెచ్సీ ప్రారంభం దండేపల్లి, ఏప్రిల్ 9 : తెలంగాణ సర్కా రు చేపట్టిన సంస్కరణల ఫలితంగా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర
బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యనెన్నెల, ఏప్రిల్ 9 : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, వారి కోసం దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు అమలు చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న�