విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కళ్యాణిఆన్లైన్ క్లాసుల సౌకర్యం లేని పేదింటి విద్యార్థుల కోసం సుద్దాలకు వెళ్లి కాసులుచెన్నూర్, ఏప్రిల్ 12 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో �
నేడు ప్లవనామ సంవత్సరానికి స్వాగతంవేడుకలకు సిద్ధమైన ప్రజలునిబంధనలు పాటించాలి : అధికారులుమంచిర్యాల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) /హాజీపూర్ : కాల గమనంలో మరో తెలుగు వత్స రం గడిచిపోయింది. ఎన్నెన్నో ఆనందాలు, ఆటు
రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏఏఐ బృందం పరిశీలనస్థల వివరాలు తెలియజేసిన సర్వే అధికారులుఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్న సభ్యులుఆదిలాబాద్, ఏప్రిల్ 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్లో విమానా�
ప్రభుత్వ శాఖల్లో కేంద్రాల ఏర్పాటుపనిచేసే చోటే ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్నిర్మల్ జిల్లాలోని పలు కార్యాలయాల్లో అమలుసత్ఫలితాలు ఇస్తున్న ప్రక్రియత్వరలో కుల, మహిళా సంఘాలు, వృద్ధులకు అందించేంద�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిజ్యోతిబా ఫూలేకు ఘన నివాళినిర్మల్ అర్బన్, ఏప్రిల్ 11 : యువత మహనీయుల అడుగుజాడల్లో నడువాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నార�
ఆదిలాబాద్ జిల్లాలో 7,500స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యంఆదిలాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో 4,153 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా.. 1706. 89 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం �
ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సంనేలకొరిగిన పైరు.. తడిసిన ధాన్యం..నిలిచిన విద్యుత్ సరఫరా.. అంధకారంలో గ్రామాలు..ఉట్నూర్/బోథ్/సోన్/ఇంద్రవెల్లి/దహెగాం/ కెరమెరి, ఏప్రిల్ 11 :ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్ల
తాంసి, ఏప్రిల్ 11: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ సూచించారు. ఆదిలాబాద్లోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కర�
మండుటెండల్లోనూ మొక్కల సంరక్షణఆదర్శంగా నిలుస్తున్న బాపురావు దంపతులుబజార్హత్నూర్, ఏప్రిల్ 11: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన భగత్బాపురావు, వనిత దంపతుల ఇంట్లోకి వెళ్తుంటే ఎక్కడ చూసినా పచ్చని మొక్క
కుభీర్, ఏప్రిల్ 11 : కొవిడ్-19 వ్యాక్సిన్ వేస్టేజ్ను తగ్గించాలని, ఒక వాయిల్లో 10 మందికి తప్పకుండా టీకా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని నిర్మల్ డీఎంహెచ్వో ధన్రాజ్ ఆదేశించారు. కుభీర్ పీహ�
రూ.98 కోట్లతో మిషన్ భగీరథ మదర్ ట్యాంక్ నిర్మాణంపట్టణ ప్రజలకు నిత్యం నీటి సరఫరాఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 11 : ఇంటింటికీ సురక్షితమైన నీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆది