ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఉట్నూర్లో మూ డు రోజుల కిందట జరిగిన పీఏసీ సమావేశంలో నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపో రు భగ్గుమంది.
ఆదిలాబాద్ నియోజకవర్గలోని కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతం అయ్యాయి. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అ�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో ధూసుకుపోతుంది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వం పల�
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు ఉండగా.. 592 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.