వేలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు సిమెంట్ రంగానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో మూతపడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తిరిగి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నా కేంద్ర
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) విషయంలో బీజేపీ ఎంపీ నగేశ్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తమ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. బీజేపీ ప్�