Bhadradri | దక్షిణాది అయోధ్యలో భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకాదశి
Vaikunta Ekadashi | భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.