ఏళ్లు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు బాలమాయాదేవి అన్నారు. కలెక్టరేట్లో ఓటరు సవరణ జాబితా-2025పై ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి, కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.