జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష సజావుగా సాగింది. పరీక్ష నిర్వహణకు 111 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద యం 10నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5గంటల వరకు రె
కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో బుధవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.