అన్నదాతను అకాల పీడ వెంటాడుతున్నది. బంగారు పంటలు చేతికొస్తున్న తరుణంలో దుఃఖాన్ని మిగులుస్తున్నది. ఎండకాలం పూట వానకాలన్ని తలపించేలా కొడుతున్న వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ఇప్పటికే పడిన వర్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో పండిన చివరి ధాన్యం గింజ వరకు కనీస మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.