రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పెద్ద ఎత్తున నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ఇటు విద్యార్థులు భయపడిపోతుంటే..అక్కడ చదివించడానికి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించే వరంగల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్య తెలిపారు.