ఎఫ్సీఐకి బియ్యం అప్పగించని రైస్ మిల్లులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్లాల్ వివరాలు వెల్లడించారు.
దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృ�