తమ పట్టా భూములను బ్లాక్ లిస్ట్ నుండి తొలగించి, క్రయ, విక్రయాలకు ఇబ్బందులు లేకుండా పట్టాలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామ వాసులు బుధవారం నల్లగొండ
అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది.