కృత్రిమంగా ప్రమోటర్లు పెంచిన కారణంగా అదానీ గ్రూప్ షేర్లు అధిక విలువలకు ట్రేడవుతున్నాయని, అవి 85 శాతం పతనమవుతాయంటూ యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో పేర్కొన్న మేరకు తాజాగా అదానీ టోటల్
జనవరి 25న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నివేదిక వెలువడి అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన తర్వాత పలు రకాలైన స్పందనలు వెలువడ్డాయి. కోపోద్రిక్తులైన జాతీయవాదులు దీనిని భారత్పై దాడిగా అభివర్ణించారు
దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు హురున్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలి�