ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ వాణిజ్య సామ్రాజ్యంపై తీవ్ర ఆరోపణల్ని గుప్పిస్తూ యూఎస్ హెడ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన నివేదిక ప్రభావం అదానీ గ
హిండెన్బర్గ్ దెబ్బకు అతలాకుతలమైన గౌతమ్ అదానీపై మరో పిడుగుపడింది. ప్రమోటర్ గ్రూపుతో సంబంధం ఉన్న పలువురు వందల మిలియన్ల డాలర్లు అదానీ గ్రూపు స్టాక్ల్లో పెట్టుబడులు పెట్టినట్టు మరో అంతర్జాతీయ సంస్థ �