గత ప్రధాని హసీనా హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సమీక్ష చేస్తున్నది. అందులో భాగంగా అప్పట్లో అదానీ గ్రూప్తో జరుపుకున్న విద్యుత్తు ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించాలని మ�
Iron Bridge Stolen | 90 అడుగుల పొడువు, 6వేల కిలోల బరువున్న ఐరన్ బ్రిడ్జిని దొంగలు మాయం చేశారు. వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే ముంబయి మలాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు.. రంగ ప్రవేశం చ�
ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కోసం ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ.. దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేశారు. దీని కోసం నిబంధనలే మార్చారు.