ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ నగరంలో సందడి చేసింది. హనుమకొండలోని నక్కలగుట్టలో జోస్ ఆలుక్కాస్ షోరూంను ప్రారంభించేందుకు వచ్చిన కీర్తిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, ప్రజలు పోటీపడ్డారు.
వరుస విజయాలతో కెరీర్లో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శనివారం చైన్నెలో ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చి
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ, విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారు వార�
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో విలువైన క్షణాలు గడుపుతున్నాడు.ముఖ్యంగా పిల్లలు సితార, గౌతమ్తో కలిసి తెగ సందడి చేస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి మహేష్ �