‘నా బిడ్డ కోసం క్యాన్సర్ను జయించా.. మొదటి స్టేజీలోనే గమనించి సరైన చికిత్స తీసుకున్నా.. మానసికంగా, దృఢంగా ఉండి ఎదుర్కొన్నా’ అని సినీనటి గౌతమి పేర్కొన్నారు.
‘తాను ధైర్యంగా, మానసికం గా, దృఢంగా ఉండి క్యాన్సర్ను ఎదుర్కొన్నానని సినీనటి గౌతమి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం లో
Actress Gautami | సీనియర్ నటి గౌతమి తన రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురైందని గ్రేటర్ చెన్నై పోలిసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కంచిపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్లో ఉన్న స్థలాన్ని తన కుమార్తె పేరిట