గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం 2026 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపి�
Dharmendra | బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన గత �