నిర్మల్ జిల్లాలో ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. గ్రామాల్లో పంట నష్టంపై వివరాలు సేకరించారు. దాదాపు 34,748 ఎకరాల్�
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు.
ఎక్కడైనా ప్రాజెక్టుకు క్రస్ట్ గేట్లు ఉంటాయి. చెరువుకు గేట్లు అంటూ ఉండవు. కానీ, కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పెద్ద చెరువుకు 25 ఇనుప గేట్లను అమర్చారు. ఆనకట్ట ఎత్తు పెంచకుండానే గేట్ల ద్వారా నీటిని చెరువులో
కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ మరో 30 లక్షల ఎకరాలకు నూతనంగా సాగు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. నిజాంసాగర�
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం జిల్లాలో ఇంచర్ల సమీపంలో 161 ఎకరాలు సేక రించామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సో మవారం కలక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప