జిరాక్స్ సెంటర్ ముసుగులో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ �
సుప్రీంకోర్టు న్యాయవాది కుటుంబం ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు అర్థ్ధరాత్రి గుండాలతో వచ్చి వీరంగం సృష్టించిన ఘటనలో 12మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.