తెలుగు రాష్ర్టాల్లో గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.4.5 కోట్లు వసూలు చేసి ఓ ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలో ముఖ్య పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు కొత్త వీరేశంను శుక్రవారం హనుమకొండలో అరెస్ట్ చే�
గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ముఠా కోట్ల తెలుగు రాష్ర్ర్టాల్లో రూపాయాల వసూళ్లకు పాల్పడింది. ప్రధాన నిందితుడు కొత్త వీరేశం అరెస్టుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం సుబేదారి పోలీస్స్టేష�
నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడిన ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు.